ఒకరోజు వెళ్ళిపోయింది. మరో రోజు వస్తోంది. వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతుంది .
 ఇలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒకరోజున పిచ్చయ్యగారు వెళ్ళిపోయారు . చాలామంది వెళ్ళిపోయే ఈ లోకంలో పిచ్చయ్యగారు వెళ్ళిపోవటం ఓ విశేషం కాదు . పైగా ఆయన కవి , గాయకుడు ఇలాంటివేమీ కాదు . జీవితంలో ఏదన్నా సాధించాడనుకుందామా అదీ లేదు . కాని పరుగెత్తే ప్రవాహం అడుగు తెలియ కుండా ఈదుకెళ్ళే చేపపిల్లలా , తొణకని సరస్సులో కదలని అలలా , ఆయన కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి జీవితమంతా గడిపాడు . శబ్దాల సంగతి అటుంచండి . నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయి ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒక్కరోజు గమనిస్తే చాలు.
ఉదయం ఆయన వీధి అరుగుమీదకి రాగానే పిచ్చయ్యగారి భార్య సీతమ్మ గారు కుంభకోణం చెంబుతో నీళ్ళు , కచ్చిక , తాటాకు పెట్టేది . మొహం కడిగి అటునించి అటే కృష్ణకి బయల్దేరుతాడు . చలి అయ్యేది , వర్షమయ్యేది అంగోహం నడుంకి బిగించి కృష్ణలో దూకవలసిందే . గుండెలోతు నీళ్ళలో నుంచుని సంధ్యావందనం ముగించి చెంబుతో కృష్ణోదకం తీసుకుని గుడికి బయల్దేరుతాడు . దోవలో వీధరుగుల మీద చిన్న పిల్లలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటే చల్లటి కృష్ణ నీళ్ళు వాళ్ళమీద చిలకరించేవాడు . వాళ్ళు “ చలి చలి ” అని ముడుచుకుపోతుంటే నవ్వుకుంటూ ముందుకు సాగి పోయేవాడు . రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గర కొచ్చి పూలు కోసుకుంటూ ' ఇక్కడ నిన్న రెండు మొగ్గలుండాలే ' అనుకొనేవాడు . ఆయనకి కొమ్మల , రెమ్మలు , పువ్వులూ , మొగ్గలూ అన్నీ లెక్క . పున్నాగపూలు నాలుగు చెంబులో వేసుకుని మారేడు చెట్టువైపు కొచ్చేవాడు . లేత మారేడు దళాలు ఓ గుప్పెడు కోసుకుని మూడో ప్రాకారం మెట్లెక్కేవాడు .
 పిచ్చయ్య గారొచ్చే సమయానికి అర్చకులు అమరేశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉండేవారు . స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో స్వామికి అభిషేకం చేసుకొని పత్రీ , పూలు పూజచేసేవాడు . అదేవి ( పూజో ! పిచ్చయ్యగారి పెదవి కదిలేదికాదు . మంత్రం బయటికి విన్పించేది కాదు . ఆ మౌనస్వామికే తెలియాలి ఆ మౌనపూజ ! కిందికి దిగివచ్చి గంట మోగించి శలవు తీసుకుని , నందిచుట్టూ తిరిగి బాలచాముండేశ్వరిని దర్శించుకుని సాగిలపడేవాడు . ఆ తల్లి పాదాల నంటివున్న కుంకుమని నుదుట పెట్టుకుని మంటపంలో కొచ్చి కూర్చునేవాడు . అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక బ్రాహ్మలు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు . పెరుగుతున్న ధరల గురించీ , ఆవకాయ వూరగాయ గురించీ , పాకిస్తానం గురించి , ఎవళ్ళో లేచిపోవడం గురించి . ఆ మాటలు సాగుతుంటే అన్నీ వింటూ కూర్చునేవాడు . మధ్యలో ఏ లింగయ్యగారో పిచ్చయ్యగారూ ! అవునంటారా , కాదంటారా అంటే పిచ్చయ్యగారు చిరునవ్వు నవ్వేవాడు . అంతేకాని పెదవి విప్పేవాడు కాదు . మధ్య మధ్యన గాలిగోపురం మీద వాలున్న పావురాళ్ళని లెక్క పెడుండేవాడు .

అంత మొనంగాపా తిలకిస్తున్న పిచ్చయ్యగారు ఇంటికొస్తూనే గుమ్మం లోంచి ' పచ్చడేవిటో ? ' అని పెద్దగా అరిచేవాడు . దొడ్లోంచి సీతమ్మగారు ‘ దోసకాయ పచ్చడి బద్దలనో లేక చింతచిగురు పచ్చడనో ' అంటే ' కారం జాగ్రత్త అనేవాడు . పిచ్చయ్యగారికి రోజూ నూరిన పచ్చడుండాలి . అందులో కారం దివ్యంగా ఉండాలి . లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు . భోజనాంతరం వక్క పలుకు వేసుకుని పిచ్చయ్యగారు నులకమంచంలో వాలగా సీతమ్మగారు పిచ్చయ్యగారు వూరు చుట్టివచ్చేవాడు . పాండురంగ స్వామి గుళ్ళో అచార్లుగారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజూ ఇలాగే ఉండేది . 
“ ఇవ్వాళేం కూర ? "
 " పొట్లకాయ . " 
" పచ్చడో ? ” 
“ కొత్తిమెర కారం . ” 
“ ఇవ్వాలెన్ని పూజలు ? ” “ రెండు . " “ ఏవన్నా గిట్టిందా ? " “ ఏదో ..... ” నవ్వేవాడు ఆచార్లుగారు .
 అక్కణ్ణించి పెద్ద బజార్లో రాములవారి గుడిమెట్ల మీద కొంత సేపు కూర్చుని అక్కడ పిల్లల గోలీలాట చూసేవాడు పిల్లల్తో పాటు తనూ గోలీలు లెక్క పెట్టే వాడు . సంజెవేళకి తిరిగి గుళ్ళో కొచ్చేవాడు . గుళ్ళో పిచ్చయ్యగారి చోటు పిచ్చయ్యగారిదే . అక్కడ కూర్చుని గోపురంలో రామచిలకలవైపో , వూగుతున్న జమ్మిచెట్టువైపో చూస్తూ ఉండేవాడు . గుడి తలుపు వేసేప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు తుండుగుడ్డ కొంగున కట్టుకుని ఇంటికొచ్చేవాడు . రెండు మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మగారికిన్ని పెట్టి తను ఒక్కొక్క గింజే నములుతూ నిద్రలోకి వెళ్ళిపోయేవాడు . అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్యగారు ఒకరోజు తిరిగి లేవలేదు . కాళ్ళకట్టనుండి లేచిన సీతమ్మగారు పిచ్చయ్యగారు పోతే గొల్లుమనలేదు . ' బొట్టు మాత్రం చెరుపుకొని “ ఇంతకాలం నా ఎదురుగా ఉండేవారు . ఇప్పుడు నాలోనే ఉన్నారు " అనుకుంది . కుండన పిచ్చయ్యగారు ఏవీ సాధించలేదు . తగాదాలు తీర్చలేదు . సమస్యలు చర్చించలేదు . కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు . అది చాలదా ? చాలటం లేదు చాలా మందికి పిచ్చయ్యగారు వూరు చుట్టివచ్చేవాడు . పాండురంగ స్వామి గుళ్ళో అచార్లుగారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజూ ఇలాగే ఉండేది . “ ఇవ్వాళేం కూర ? " " పొట్లకాయ . " " పచ్చడో ? ” “ కొత్తిమెర కారం . ” “ ఇవ్వాలెన్ని పూజలు ? ” “ రెండు . " “ ఏవన్నా గిట్టిందా ? " “ ఏదో ..... ” నవ్వేవాడు ఆచార్లుగారు . అక్కణ్ణించి పెద్ద బజార్లో రాములవారి గుడిమెట్ల మీద కొంత సేపు కూర్చుని అక్కడ పిల్లల గోలీలాట చూసేవాడు . పిల్లల్తో పాటు తనూ గోలీలు లెక్క పెట్టే వాడు . సంజెవేళకి తిరిగి గుళ్ళో కొచ్చేవాడు . గుళ్ళో పిచ్చయ్యగారి చోటు పిచ్చయ్యగారిదే . అక్కడ కూర్చుని గోపురంలో రామచిలకలవైపో , వూగుతున్న జమ్మిచెట్టువైపో చూస్తూ ఉండేవాడు . గుడి తలుపు వేసేప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు తుండుగుడ్డ కొంగున కట్టుకుని ఇంటికొచ్చేవాడు . రెండు మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మగారికిన్ని పెట్టి తను ఒక్కొక్క గింజే నములుతూ నిద్రలోకి వెళ్ళిపోయేవాడు . అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్యగారు ఒకరోజు తిరిగి లేవలేదు . కాళ్ళకట్టనుండి లేచిన సీతమ్మగారు పిచ్చయ్యగారు పోతే గొల్లుమనలేదు . ' బొట్టు మాత్రం చెరుపుకొని “ ఇంతకాలం నా ఎదురుగా ఉండేవారు . ఇప్పుడు నాలోనే ఉన్నారు " అనుకుంది . కుండన పిచ్చయ్యగారు ఏవీ సాధించలేదు . తగాదాలు తీర్చలేదు . సమస్యలు చర్చించలేదు . కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు . అది చాలదా ? చాలటం లేదు చాలా మందికి కాళ్ళకట్టనచేరి పాదాలకు ఆముదం రాసేది . వక్కపలుకు నములూ నములూ పిచ్చయ్యగారు నిద్రపోతే అంతకుముందే పట్టెమీద తలవాల్చి ఆవిడ నిద్రపోయేది . సాయంత్రం పిచ్చయ్యగారు వూరు చుట్టివచ్చేవాడు . పాండురంగ స్వామి గుళ్ళో అచార్లుగారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజూ ఇలాగే ఉండేది . “ ఇవ్వాళేం కూర ? " " పొట్లకాయ . " " పచ్చడో ? ” “ కొత్తిమెర కారం . ” “ ఇవ్వాలెన్ని పూజలు ? ” “ రెండు . " “ ఏవన్నా గిట్టిందా ? " “ ఏదో ..... ” నవ్వేవాడు ఆచార్లుగారు . అక్కణ్ణించి పెద్ద బజార్లో రాములవారి గుడిమెట్ల మీద కొంత సేపు కూర్చుని అక్కడ పిల్లల గోలీలాట చూసేవాడు . పిల్లల్తో పాటు తనూ గోలీలు లెక్క పెట్టే వాడు . సంజెవేళకి తిరిగి గుళ్ళో కొచ్చేవాడు . గుళ్ళో పిచ్చయ్యగారి చోటు పిచ్చయ్యగారిదే . అక్కడ కూర్చుని గోపురంలో రామచిలకలవైపో , వూగుతున్న జమ్మిచెట్టువైపో చూస్తూ ఉండేవాడు . గుడి తలుపు వేసేప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు తుండుగుడ్డ కొంగున కట్టుకుని ఇంటికొచ్చేవాడు . రెండు మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మగారికిన్ని పెట్టి తను ఒక్కొక్క గింజే నములుతూ నిద్రలోకి వెళ్ళిపోయేవాడు . అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్యగారు ఒకరోజు తిరిగి లేవలేదు . కాళ్ళకట్టనుండి లేచిన సీతమ్మగారు పిచ్చయ్యగారు పోతే గొల్లుమనలేదు . ' బొట్టు మాత్రం చెరుపుకొని “ ఇంతకాలం నా ఎదురుగా ఉండేవారు . ఇప్పుడు నాలోనే ఉన్నారు " అనుకుంది. 
 పిచ్చయ్యగారు ఏవీ సాధించలేదు . తగాదాలు తీర్చలేదు సమస్యలు చర్చించలేదు . కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు . అది చాలదా ? చాలటం లేదు చాలా మందికి 

Want to Buy the Original Book click 👇